గమనిక : 'జనశక్తి' A4 సైజులో వెలువడుతున్నది.నెలకు ఒక సంచికగా విడుదల అవుతున్నది. 'జనశక్తి'   ఇప్పుడు

5-మే-2023 వ తేదీ సంచికగా వెలువడింది.  

 

విప్లవ కమ్యునిస్టులు ఎప్పటికప్పుడు వెలువరించే   ప్రకటనలు, వైఖరుల గురించి https://jaswantharao.blogspot.com/ మరియూ

www.classstruggle.in   లను సందర్శించండి  

 

5-మే-2023 పూర్తి సంచిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఈ సంచికలో:

 

రాజకీయార్థికం:

శ్రమజీవులారా! నేడు అత్యంత చైతన్యంతో, మెలకువతో మెలగవలసి వుంది ఇదే నేటి మేడే చేస్తున్న హెచ్చరిక

మేడే సామ్రాజ్యవాదాన్ని తరిమి కొడతామని ప్రపంచ కార్మికులు ప్రతినబూనాలి

గుత్త పెట్టుబడులకు అనుకూలంగా, పేద, మధ్యతరగతి వర్గ ప్రజలకు భారంగా వస్తుసేవల పన్ను (GST) - ప్రొ॥ తోట జ్యోతిరాణి

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

భూసంస్కరణల తిరోగమనం - దున్నేవానికే భూమి ఒక సుదూర స్వప్నం - - డా॥ సోమ మర్ల

నూతనంగా ఆవిర్భవించిన నయాఉదారవాదపు కులీనుల సాహిత్య వేడుకలు -వీరాజి

చట్టబద్ధ ఎనిమిదిగంటల పనిదినాన్ని అమలుజరప నిరాకరిస్తున్న బడా సామ్రాజ్యవాద కార్పొరేషన్లు

మైక్రో ఫైనాన్స్‌ విషకోరల్లో చిక్కుకొన్న : మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాల మహిళా రైతులు, రైతుకూలీలు

 

క్లాసిక్స్‌ :

లెనినిజం చిరస్థాయి అగుగాక !

 

ప్రకటన :

బిజెపియొక్క మతతత్వ, ఆధిపత్య, ఫాసిస్టు తరహా విధానాల ఫలితమే మణిపూర్లో చెలరేగిన హింస!
భూములపై, అడవులపై మణిపూర్‌ ఆదివాసుల హక్కులను గుర్తించాలి!

రైతాంగ పంట నష్టానికంతటికీ ప్రభుత్వాలదే బాధ్యత

 

జోహార్లు:

పశ్చిమబెంగాల్‌ సిపిఐ(ఎం`ఎల్‌)నాయకులు కామ్రేడ్‌ ప్రేమ్‌రంజన్‌ ఠాగూర్‌కు జోహార్లు

 

రిపోర్టులు :

కర్నాటక: ఆందోళన చేస్తోన్న రైతాంగం ఆర్‌బిఐ అధికారులతో చర్చలు

సంయుక్తకిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా

కామ్రేడ్‌ మధు రెండవ వర్థంతి సందర్భంగా విజయవాడలో సదస్సు : సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా ఐక్యపోరాటానికి పిలుపు